’చంద్రబాబు,వెంకయ్యలిద్దరూ దగా కోరులు’ | CPI Narayan slams Venkaiah naidu | Sakshi
Sakshi News home page

Sep 25 2016 6:37 AM | Updated on Mar 21 2024 10:58 AM

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను తెలియజెప్పకుండా, ఢిల్లీ ఏం చెబితే దానికి తలూపుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్రమోదీకి బకరాగా మారారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం సీపీఐ రూపొందించిన ప్రజా బ్యాలెట్ ను శనివారం తిరుపతిలో ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయలేకే బీజేపీ ప్యాకేజీ అంశాన్ని ముందుకు తెచ్చిందని అన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement