ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను తెలియజెప్పకుండా, ఢిల్లీ ఏం చెబితే దానికి తలూపుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్రమోదీకి బకరాగా మారారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం సీపీఐ రూపొందించిన ప్రజా బ్యాలెట్ ను శనివారం తిరుపతిలో ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయలేకే బీజేపీ ప్యాకేజీ అంశాన్ని ముందుకు తెచ్చిందని అన్నారు
Sep 25 2016 6:37 AM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement