‘అందరికీ ఇల్లు’ షురూ
కేంద్ర ప్రభుత్వం ‘2022 నాటికి అందరికీ ఇల్లు’ పథకాన్ని బుధవారం ప్రారంభించింది. పట్టణ పేదలకు రుణాలపై వడ్డీ రాయితీని 6.50 శాతానికి పెంచేందుకు అంగీకరించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు