మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో పురాతన భవనాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. పాతబస్తీ మాదన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలోని రెయిన్ బజార్లో సుమారు 80 ఏళ్ల పురాతన పెంకుటిల్లు గురువారం మధ్యాహ్నం కూలింది.
Sep 22 2016 5:36 PM | Updated on Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement