కరీంనగర్లోని ఎల్ఎండీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఆలయానికి వచ్చిన ప్రేమజంటపై యువతి బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ సమీపంలోని విజయపురి కాలనీకి చెందిన ప్రేమికులు మహాంకాళి అనిల్(21), అస్తపురం మౌనిక ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురు మైనర్ కావడంతో.. అమ్మాయి బంధువులు యువకుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
పెళ్లికొడుకుని చంపేశారు..
Published Thu, Oct 20 2016 6:41 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement