అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు.. | akhilapriya lies behind chandrababu naidu, says ysrcp mla giddi eswari | Sakshi
Sakshi News home page

Mar 14 2017 12:43 PM | Updated on Mar 21 2024 7:44 PM

అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరు చూస్తుంటే.. భూమా నాగిరెడ్డికి సంతాప తీర్మానం కార్యక్రమమా లేక వైఎస్‌ జగన్‌పై విమర్శలా అనే అనుమానం కలుగుతోందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement