పాకి'స్థాన్లో ఉగ్రవాదులు మరోసారి నరమేథం సృష్టించారు. కరాచీలో బుధవారం ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిగిన దుర్ఘటనలో 47మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. బైక్లపై వచ్చిన ఆరుగురు ఉగ్రవాదులు బస్సుకు ఇరువైపుల నుంచి కాల్పులకు తెగబడ్డారు.
May 13 2015 11:28 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement