ప్రత్యక్ష బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి
విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రత్యక్ష పద్ధతి దోహద పడుతుంది. పాఠ్యాంశాల్లోని వేషధారణల ద్వారా విద్యాబోధన చేస్తే పిల్లలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకుంటారు. పాఠాలు వారికి సులభంగా అర్థమవుతాయి. అందుకే ఈ విధానాన్ని ఎంచుకున్నాను.
– నివేదిత, హిందీ టీచర్,
జెడ్పీహెచ్ఎస్, వెలుగుపల్లి
సులభంగా అర్థమవుతున్నాయి
మా హిందీ టీచర్ వివిధ వేషధారణలతో పాఠాలు చెబితే మాకు సులభంగా అర్థమవుతుంది. హిందీ భాషపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. బుక్కులో ఉన్న పాఠం కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నారు.
– హిందూ శ్రీ, 10వ తరగతి,
జెడ్పీహెచ్ఎస్, వెలుగుపల్లి
ప్రత్యక్ష బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి


