Telangana: కొత్తగా 177 కరోనా కేసులు  | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 177 కరోనా కేసులు 

Published Sat, Sep 3 2022 2:37 AM

Telangana Logs 177 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం 14, 271 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 177 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.34 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 290 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.29 లక్షలకు చేరింది. ప్రస్తుతం 1,293 క్రియాశీలక కేసులున్నాయి.    

Advertisement
Advertisement