భూభారతి చట్టంతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

భూభారతి చట్టంతో రైతులకు మేలు

Apr 24 2025 12:17 AM | Updated on Apr 24 2025 12:17 AM

భూభారతి చట్టంతో రైతులకు మేలు

భూభారతి చట్టంతో రైతులకు మేలు

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

మంథని: భూ భారతి చట్టం–2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం లభిస్తుందని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. నాగారం రైతువేదికలో భూభారతి చట్టంపై బుధవారం అవగాహ న కల్పించారు. తహసీల్దార్‌ నుంచి సీసీఎల్‌ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కారించే వెసులుబాటు ఈ చట్టంలో ఉందన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారని, భూ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు ముందు తప్పనిసరి భూమి సర్వే చేయించి మ్యాప్‌ తయారుచేయాల్సి ఉంటుందన్నారు. ఏమైనా సందేహలు ఉంటే తీర్చడానికి అధికారులు సిద్ధంగా ఉంటారని కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణు, మంథని ఆర్డీవో సురేశ్‌, తహసీల్దార్‌ కుమార్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement