● వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల ● జిల్లాలో 1,83,077 మందికి రూ.94.18 కోట్ల లబ్ధి ● మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి ● సంక్షేమ పథకాలతో ఆర్థిక అండ ● లబ్ధిదారులకు చెక్కు అందజేసిన్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు, కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

● వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల ● జిల్లాలో 1,83,077 మందికి రూ.94.18 కోట్ల లబ్ధి ● మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి ● సంక్షేమ పథకాలతో ఆర్థిక అండ ● లబ్ధిదారులకు చెక్కు అందజేసిన్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు, కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

Mar 26 2023 2:02 AM | Updated on Mar 26 2023 2:02 AM

ప్రశాంత జీవనం

నేను సాయి గణేష్‌ మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. మా సంఘానికి రూ. 3,20,180 లక్షల రుణం ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,60,090 లక్షలను మా ఖాతాల్లోకి జగనన్న ప్రభుత్వం జమ చేసింది. నా బ్యాంకు ఖాతాకు రూ.22,868 వేలు జమచేశారు. తాజాగా మూడో విడత మొత్తం జమకానుంది. సభ్యులందరం కలిసి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం.

– సంగిరెడ్డి రత్నకుమారి,

గోపాలపురం, పార్వతీపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement