అన్నప్రసాద పథకానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

అన్నప్రసాద పథకానికి విరాళం

Dec 1 2025 9:30 AM | Updated on Dec 1 2025 9:30 AM

అన్నప్రసాద పథకానికి విరాళం

అన్నప్రసాద పథకానికి విరాళం

కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో నిత్య అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జేపీనగర్‌కు చెందిన పీసపాటి సూర్యనరసింహ శ్రీనివాస్‌, సత్యసూర్య పూర్ణిమ దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement