సీఎం జగన్‌ను కలిసిన సీపీఎఫ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ | CPF India Pvt Ltd President Meets CM YS Jagan In Tadepalli | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన సీపీఎఫ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌

Sep 23 2021 6:55 PM | Updated on Sep 23 2021 9:18 PM

CPF India Pvt Ltd President Meets CM YS Jagan In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీపీఎఫ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ విచిత్‌ కోంకియో, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కే గోపీనాథ్‌లు కలిశారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద రూ.30 లక్షలు సీపీఎఫ్‌ ప్రకటించింది. దీనికి సంబంధించిన డీడీని గురువారం సీఎం జగన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయల్‌ థాయ్‌ కాన్సుల్‌ జనరల్‌ నిటిరూగ్‌ ఫోన్‌ప్రసర్ట్‌, కాన్సుల్‌ మాంగ్‌కల్‌ సివల్క్‌ కాన్సులర్ ఆఫీసర్, సయ్యద్‌ మహమద్‌ యూసుఫ్‌ పాల్గొన్నారు.
చదవండి: అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement