16 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice caught in nalgonda distirict | Sakshi
Sakshi News home page

16 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Sep 18 2015 12:23 PM | Updated on Aug 29 2018 4:16 PM

అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం పౌరసరఫరాల అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

త్రిపురారం: అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం పౌరసరఫరాల అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు ఒక ప్రైవేటు రైస్‌మిల్‌లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆ మిల్లు యజమాని పై కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement