పంట నష్టపోయిన రైతుల ఆందోళన | farmers agitation in adilabad district | Sakshi
Sakshi News home page

పంట నష్టపోయిన రైతుల ఆందోళన

Sep 21 2015 2:17 PM | Updated on Oct 1 2018 2:09 PM

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పంట భీమా పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ లో రైతులు ఆందోళనకు దిగారు.

అదిలాబాద్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పంట భీమా పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.

జిల్లాలోని జైనత్, బేలా, తలమడుగు, అదిలాబాద్ మండలాలకు చెందిన దాదాపు 200 వందల మంది రైతులు సోమవారం అదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement