బడ్జెట్ పెంపు డిమాండ్తో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగులు మహాధర్నాలో పాల్గొంటున్నందున వర్సి టీ పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తునట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: బడ్జెట్ పెంపు డిమాండ్తో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగులు మహాధర్నాలో పాల్గొంటున్నందున వర్సి టీ పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తునట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి తెలిపారు. వాటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామన్నారు.