రైలు కింద పడి యువతి బలవన్మరణం | A young woman Committed suicide . | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి యువతి బలవన్మరణం

Sep 21 2015 2:25 PM | Updated on Nov 6 2018 7:56 PM

నల్లగొండ జిల్లా చిట్యాలలో హంసరేఖ(20)అనే యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.

నల్లగొండ జిల్లా చిట్యాలలో ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చిట్యాల మండల కేంద్రానికి చెందిన మేకల హంసరేఖ(20)  స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆదివారం రాత్రి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం సమీపంలోని రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు.  ఆమె తండ్రి మరణించాడు. తల్లితో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement