కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, కామారెడ్డి: ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే గాకుండా నైతిక విలువలు దిగజారడానికి కారణ మవుతున్న మద్యాన్ని నిషేధించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ... సీఎం కేసీఆర్కు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని పాతరాజంపేటలోని ఆర్ష గురుకులం బ్రహ్మ మహావిద్యాలయంలో నిర్వహిస్తున్న 35వ యోగా సాధన శిబిరం ఆదివారం ముగిసింది. ఆదాయం కోసం మద్యానికి ప్రాధాన్యతనివ్వడం సరికాదని, ఇతర మార్గాలను అన్వేషించి మద్యాన్ని నిషేధించే యత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో స్వామి బ్రహ్మానంద సరస్వతి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీధర్రావు పాల్గొన్నారు.
వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం..
కేంద్రం బడ్జెట్లో వ్యవసాయం, సాగునీటి ప్రాజె క్ట్లు, పంటల బీమా పథకం, వ్యవసాయ పరి శోధన కేంద్రాలకు రూ. 10 లక్షల కోట్ల నిధులను కేటాయించిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన ఆదివారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. పంటల బీమా పథకానికి గత బడ్జెట్లో రూ. 5,500 కోట్లు కేటాయించగా ఈసారి రూ.13,240 కోట్లకు పెంచారన్నారు. దేశ వ్యాప్తంగా 649 కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మద్య నిషేధంపై సీఎం ఆలోచించాలి
Published Mon, Feb 6 2017 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
సంజయ్ ఓ పొలిటికల్ టూరిస్ట్
లోఓల్టేజీ నియంత్రణకు డీటీఆర్ ఏర్పాటు
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement