నీటికాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి | child lying dead in water Canal | Sakshi
Sakshi News home page

నీటికాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

Sep 21 2016 2:23 PM | Updated on Sep 4 2017 2:24 PM

కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లిలో నీటికాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు.

కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లిలో నీటికాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. గ్రామానికి చెందిన తిరుమల(2) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటికాలువలో పడ్డాడు. తల్లిదండ్రులు గుర్తించకపోవడంతో.. నీట మునిగి మృతిచెందాడు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement