
టార్గెట్ ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా
ఐపీఎల్ -8లో భాగంగా శనివారం సాయంత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ప్రారంభించింది.
కోల్కతా: ఐపీఎల్ -8లో భాగంగా శనివారం సాయంత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు గౌతం గంభీర్, ఉతప్ప బ్యాటింగ్ కు వచ్చారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.