'కేంద్రం పార్లమెంటును ఖాతరు చేయలేదు' | Passing of Telangana bill illegal:Mamata Banerjee | Sakshi
Sakshi News home page

'కేంద్రం పార్లమెంటును ఖాతరు చేయలేదు'

Feb 19 2014 2:18 AM | Updated on Aug 18 2018 4:13 PM

'కేంద్రం పార్లమెంటును ఖాతరు చేయలేదు' - Sakshi

'కేంద్రం పార్లమెంటును ఖాతరు చేయలేదు'

లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఆమోదించడంలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటును ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుయ్యబట్టారు.

 టీ బిల్లును ఆమోదించిన తీరుపై మమతా బెనర్జీ ధ్వజం
 న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఆమోదించడంలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటును ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుయ్యబట్టారు. బిల్లు ఆమోదం పొందిన తీరుపై తమ పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి నిరసన తెలియజేస్తారన్నారు. ‘‘బిల్లుకు ఆమోదం లభించిన తీరు చట్టవిరుద్ధం. దీన్ని ఖండించేం దుకు మాటలు రావట్లేదు. పార్లమెంటును యూపీఏ ప్రభుత్వం ఖాతరు చేయ లేదు’’ అని మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement