మౌలాలీలో డెంగ్యూతో విద్యార్థిని మృతి | The student died of dengue in maulali | Sakshi
Sakshi News home page

మౌలాలీలో డెంగ్యూతో విద్యార్థిని మృతి

Aug 1 2016 7:38 PM | Updated on Sep 4 2018 5:21 PM

డెంగ్యూ జ్వరంతో సుమయబేగం(19) అనే విద్యార్ధిని మృతి చెందింది

మౌలాలి(హైదరాబాద్‌సిటీ)

డెంగ్యూ జ్వరంతో సుమయబేగం(19) అనే విద్యార్ధిని మృతి చెందింది.ఈ వార్తా స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తుంది. మౌలాలి డివిజన్ పరిధిలోని బాగ్‌హైదరీ బస్తీకి చెందిన అమీర్ షరీఫ్ పెద్ద కుమార్తె సుమయబేగం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నాలుగురోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. తల్లిదండ్రులు ఆదివారం ఆమెను ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. సమయబేగం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement