రెండు మండలాలకు తహసీల్దార్ల మార్పు | tahasildars change in two mandals | Sakshi
Sakshi News home page

రెండు మండలాలకు తహసీల్దార్ల మార్పు

May 11 2017 11:47 PM | Updated on Apr 4 2019 2:50 PM

కోడుమూరు, కొత్తపల్లి మండలాల తహసీల్దార్లను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ అకస్మికంగా బదిలీ చేశారు.

కర్నూలు(అగ్రికల్చర్‌):  కోడుమూరు, కొత్తపల్లి మండలాల తహసీల్దార్లను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ అకస్మికంగా బదిలీ చేశారు. కోడుమూరులో పనిచేస్తున్న నిత్యానందరాజును కొత్తపల్లికి, కొత్తపల్లిలో పనిచేస్తున్న రామకృష్ణను కోడుమూరుకు నియమించారు. ఇటీవల కోడుమూరులో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. తహసీల్దారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement