రోడ్డు ప్రమాదంలో సాక్షి విలేకరి మృతి | sakshi reporter dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాక్షి విలేకరి మృతి

Oct 26 2016 8:25 AM | Updated on Aug 30 2018 4:10 PM

చేర్యాల సమీపంలో దూల్మిట్ట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో సాక్షి విలేకరి మృతి చెందాడు.

చేర్యాల(సిద్ధిపేట జిల్లా): చేర్యాల సమీపంలో దూల్మిట్ట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మద్దూరు సాక్షి విలేకరి సత్యం గౌడ్(28) మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న సత్యంను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సత్యం గౌడ్‌కు భార్య తేజస్విని, ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement