జీవితం పై విరక్తి పుట్టి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
జీవితం పై విరక్తి పుట్టి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇది గుర్తించిన స్థానికులు రైలు రావడానికి కొద్ది సేపటి ముందు ఆమెను పట్టాల పై నుంచి పక్కకు తీసుకెళ్లి వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.