అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గూల్యాపాల్యంలో చిరుత కలకలం రేపింది.
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గూల్యాపాల్యంలో చిరుత కలకలం రేపింది. గ్రామ పరిసరాల్లో చిరుత సంచరింస్తోందని గ్రామస్తులు గుర్తించారు. భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. చిరుతను బంధించేవరకూ కింటిమీద కునుకు కరువేనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.