ఆటోను ఢీకొన్న లారీ: నలుగురి మృతి | Four killed in road accident, lorry hits Auto | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ: నలుగురి మృతి

Jan 21 2016 7:37 AM | Updated on Sep 3 2017 4:03 PM

ఆటోను ఢీకొన్న లారీ: నలుగురి మృతి

ఆటోను ఢీకొన్న లారీ: నలుగురి మృతి

నర్సాపూర్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది.

మెదక్‌:  నర్సాపూర్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతులు కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement