తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Mar 30 2016 7:33 AM | Updated on Sep 3 2017 8:53 PM

తిరుమల శ్రీవారి సన్నిధిలో బుధవారం ఉదయానికి భక్తుల రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది.

తిరుమల:తిరుమల శ్రీవారి సన్నిధిలో బుధవారం ఉదయానికి భక్తుల రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది. సర్వదర్శనం భక్తులు కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సిన పని లేకుండా నేరుగా స్వామి వారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, కాలినడక భక్తులు కూడా నేరుగా దర్శించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement