ఉద్యోగం రాదేమోనన్న బెంగతో.. | Young woman committed suicide | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

Aug 28 2018 10:38 AM | Updated on Nov 6 2018 8:08 PM

Young woman committed suicide  - Sakshi

సంధ్యారాణి మృతదేహం  

పటాన్‌చెరు టౌన్‌ : ఉద్యోగం రాదేమోనన్న బెంగతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. పటాన్‌చెరు శ్రీనగర్‌ కాలనీకి చెందిన మారుతి రావు ఆర్‌ఎంపీ డాక్టర్‌. ఇతనికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు సంధ్యారాణి(23) బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటుంది. దీంతో ఉద్యోగం సాధించలేనన్న బెంగతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement