‘రేపు అర్ధరాత్రి నుంచి ఉద్యమం మరింత ఉధృతం’ | samaikyandhra jac gave a strike notice from monday | Sakshi
Sakshi News home page

‘రేపు అర్ధరాత్రి నుంచి ఉద్యమం మరింత ఉధృతం’

Aug 11 2013 2:53 PM | Updated on Oct 20 2018 6:17 PM

రేపు అర్ధరాత్రి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు ఆ ప్రాంత జేఏసీ ఆదివారం ప్రకటించింది.

నెల్లూరు: రేపు అర్ధరాత్రి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు  ఆ ప్రాంత  జేఏసీ ఆదివారం ప్రకటించింది.  కేంద్రం తెలంగాణపై అనుకూలంగా తీసుకున్న అనంతరం సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. గత కొన్ని రోజులుగా ఉద్యమం తీవ్రతరం కావడంతో..రాష్ట్రంలో పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర జేఏసీ ముందుగా ప్రకటించినట్లు సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనుంది.
 

 

కాగా, సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆదివారం నిరసన తెలిపారు.  సమైక్యాంధ్ర మద్దతుగా నెల్లూరులో సినిమా డిస్ట్రిబ్యూటర్లు ,  ఎగ్జిబిటర్లు సంయుక్తంగా ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వారు నినదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement