రేపు అమరావతికి దర్శకుడు రాజమౌళి | rajamouli to vist amaravathi | Sakshi
Sakshi News home page

Dec 11 2017 2:05 PM | Updated on Jul 14 2019 4:05 PM

అమరావతి: సినీ దర్శకుడు రాజమౌళి మంగళవారం అమరావతికి రానున్నారు. రాజధాని నిర్మాణాలకు సంబం«ధించిన డిజైన్లు ఇచ్చిన నార్మన్‌ ఫోస్టర్‌కు చెందిన ప్రతినిధులు, మంత్రి నారాయణ, సీఆర్డీ అధికారులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై వారితో చర్చిస్తారు. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. ఈ  డిజైన్లను ప్రభుత్వం బుధవారం ఖరారు చేయనుంది. కాగా, వీటిపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోనుట్లు  తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement