పోలవరం పనులు తక్షణమే చేపట్టాలి: రఘువీరా | Polavaram works must start immediatly, says Raghuveera Reddy | Sakshi
Sakshi News home page

పోలవరం పనులు తక్షణమే చేపట్టాలి: రఘువీరా

Jun 5 2014 11:55 PM | Updated on Mar 18 2019 9:02 PM

పోలవరం పనులు తక్షణమే చేపట్టాలి: రఘువీరా - Sakshi

పోలవరం పనులు తక్షణమే చేపట్టాలి: రఘువీరా

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్రమంత్రులను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు.

న్యూఢిల్లీ:  రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్రమంత్రులను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను తక్షణమే చేపట్టాలని, సీమాంధ్రకు కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, సీమాంధ్రలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రులను కోరామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. 
 
కేంద్రమంత్రులు సదానందగౌడ్, ఆశోక్‌ గజపతి రాజు, రాధామోహన్‌సింగ్‌లను సీమాంధ్ర కు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు కలిశారు. ఎంపీల విజ్క్షప్తికి కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని ఎంపీలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement