ఉక్రోషాన్ని పట్టలేకే కిరణ్ తీర్మానం | Jana Reddy takes on kiran kumar reddy over notice | Sakshi
Sakshi News home page

ఉక్రోషాన్ని పట్టలేకే కిరణ్ తీర్మానం

Jan 30 2014 2:23 PM | Updated on Jul 29 2019 5:31 PM

రాష్ట్ర విభజన బిల్లుకు....ప్రభుత్వ తీర్మానానికి సంబంధం లేదని మంత్రి జానారెడ్డి అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుకు....ప్రభుత్వ తీర్మానానికి సంబంధం లేదని మంత్రి జానారెడ్డి అన్నారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. చర్చ పూర్తిగా ముగిసిందని స్పష్టం చేశాకే... తీర్మానం ప్రవేశపెట్టారని జానారెడ్డి అన్నారు. ఆ తీర్మానానికి ఎలాంటి విలువ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన జరుగుతుందన్న ఉక్రోషాన్ని పట్టలేకే సీఎం అలాంటి తీర్మానం ఇచ్చారని....తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని జానారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement