నంద్యాల: వీవీపీఏటీ ద్వారా ఓటు ఎవరికి వేశారో కేవలం ఓటరుకు మాత్రమే తెలుసుందని, పుకార్లు నమ్మవద్దని కర్నూలు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఓటు వేయగానే రశీదు వచ్చే సదుపాయం (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ - వీవీపీఏటీ) ద్వారా ఓటర్లు ఎవరికి ఓటు వేశారో తమకు తెలుస్తుందని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఆయన కోరారు. ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓటు వేయాలని, ఓటు ఎవరికి వేశారో పూర్తిగా రహస్యంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
కాగా నంద్యాల ఉప ఎన్నికపై వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ శివకుమార్ శనివారం ఈసీని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని, తన ప్రసంగంతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 30వేలమంది ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, స్వయం సహాయక సంఘం గ్రూప్లను బెదరిస్తున్నారన్నారు. ఎస్ఎల్ఆర్బీఎస్, పీఎల్ఆర్బీఎస్లో కొంతమంది మహిళలు టీడీపీ కండువాలు కప్పుకుని ప్రచారం చేస్తున్నారని శివకుమార్ అన్నారు. ఈ అంశంపై నిన్న ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
ఆ దుష్ప్రచారం నమ్మొద్దు: కర్నూలు జిల్లా కలెక్టర్
Published Sat, Aug 19 2017 8:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement