అల్లిపురం/ పెదవాల్తేరు: జీవీఎంసీ 9వ వార్డు పాతవెంకోజిపాలెంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాతవెంకోజిపాలెం గొల్లవీధిలో ఒడిశాకు చెందిన బబ్లుసాహు తన కుటుంబంతో కలసి జీవిస్తున్నాడు. ఈయన బుల్లయ్య కాలేజీ వద్ద పానిపూరి వ్యాపారం చేస్తుంటాడు. సాయంత్రం వ్యాపారం నిమిత్తం అక్కడికి వెళ్లిపోయాడు. ఆయన భార్య, బాబుతో కలిసి ఇంట్లోనే ఉంది. రాత్రి 9.30 గంటల సమయంలో వంట చేసేందుకు ఆమె స్టవ్ వెలిగించింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆమె బాబును తీసుకుని బయటకు వచ్చేసింది.
చుట్టుపక్కల వారు స్పందించేలోపే మంటలు గదంతా వ్యాపించాయి. పెద్ద శబ్ధంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ సంఘటనలో సుమారు రూ.20 వేలు నగదు, ఐదు తులాల బంగారం, ఇతర సామగ్రి మొత్తం రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో మూడు సిలండర్లు ఉన్నాయని, వాటిలో రెండు ఖాళీవి కావడంతో ప్రమాదం తప్పిందని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. మాజీ డిప్యూటీ మేయర్ మల్ల అప్పలరాజు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద విషయాన్ని తహసీల్దార్కు వివరించారు.
పేలిన గ్యాస్ సిలిండర్
Published Mon, Sep 25 2017 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement