అసెంబ్లీకి చేరిన తెలంగాణ ముసాయిదా బిల్లు | Andhra pradesh reorganisation bill reaches assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి చేరిన తెలంగాణ ముసాయిదా బిల్లు

Dec 13 2013 2:50 PM | Updated on Aug 18 2018 4:13 PM

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులు అసెంబ్లీకి చేరాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి చేరాయి.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులు అసెంబ్లీకి చేరాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి చేరాయి. రాజ్భవన్ ద్వారా ముసాయిదా బిల్లు అసెంబ్లీకి చేరింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు అజయ్ కల్లమ్, శివశంకర్లకు ప్రతులను అందచేశారు.  మరోవైపు విపక్షాల నిరసనల మధ్య శాసనసభ సమావేశాలు రెండోరోజు ఎలాంటి చర్చ జరగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. సమైక్య, తెలంగాణ  నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement