ఏకాభిప్రాయంతోనే రాజధాని ప్రకటించాలి | సీపీఎం నేత బీవీ రాఘవులు | Sakshi
Sakshi News home page

ఏకాభిప్రాయంతోనే రాజధాని ప్రకటించాలి

Aug 13 2014 2:28 AM | Updated on Aug 18 2018 4:27 PM

ఏకాభిప్రాయంతోనే రాజధాని ప్రకటించాలి - Sakshi

ఏకాభిప్రాయంతోనే రాజధాని ప్రకటించాలి

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షంతో చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షంతో చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడారు.

కాబోయే రాజధానిలో అభివృద్ధి పేరిట కొత్తగా పెట్టబోయే సంస్థలన్నీ ఒకేచోట పెట్టి హైదరాబాద్‌లా సర్వనాశం చేయొద్దని సూచించారు. వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే సిమెంటు, స్టీలు, సైన్సు సిటీ వంటివి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement