బంగ్లాదేశ్తో జరిగిన గత టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. ఇక్కడ జరుగుతున్న పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త జోష్లో కనిపించిన మయాంక్ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. మూడు ఫోర్లతో మంచి టచ్లోకి కనిపించినప్పటికీ అల్ అమిన్ వేసిన బంతికి గల్లీలో క్యాచ్లో ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్పై పడ్డ బంతిని ఆడబోయిన మయాంక్... మెహిదీ హసన్కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో 26 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
Published Fri, Nov 22 2019 6:03 PM
Advertisement
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement