పసిడి పతకం ఎగిరిన పతాకం | Sakshi Special Video: Neeraj Chopra Won Gold Medal In Tokyo Olympics | Sakshi
Sakshi News home page

పసిడి పతకం ఎగిరిన పతాకం

Aug 14 2021 4:32 PM | Updated on Mar 21 2024 8:26 PM

భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి  అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో  నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement