సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జయసుధ | YSRCP Leader Jayasudha Meets CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జయసుధ

Feb 18 2020 7:44 PM | Updated on Mar 22 2024 10:50 AM

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్‌ జగన్‌కు అందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement