కాంగ్రెస్కు ఓటేస్తే మోరీలో వేసినట్టే!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు బాత్రూమ్కి వెళ్లాలన్నా కూడా ఢిల్లీకి పోతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు చెప్పే మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాదని జోస్యం చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు