పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ మరో కొత్త డ్రామా | TDP playing new drama in parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ మరో కొత్త డ్రామా

Feb 8 2018 3:00 PM | Updated on Mar 21 2024 10:58 AM

పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ మరో కపట నాటకానికి తెరతీసింది. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కొత్త డ్రామా ఆడేందుకు సిద్ధమైంది. విభజన హామీలు నెరవేర్చాలని కాకుండా, కేవలం రెండు గంటలు చర్చకు అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గురువారం సభలో కోరారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement