టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi Telugu news roundup June 25th | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Jun 25 2019 8:41 PM | Updated on Mar 22 2024 10:40 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒంగోలు సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. మానససరోవర యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్‌లో ఉ‍న్న భారత ఎంబసీ అధికారులను హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement