వైఎస్ జగన్ 231వ రోజు పాదయాత్ర రౌతులపూడిలో ముగిసింది. నేడు జననేత 11 కిలోమీటర్లు నడిచారు. శంఖవరం, శృంగవరం, బంగారయ్యపేటల మీదుగా రౌతులపూడి వరకూ వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ప్రజాసంకల్పయాత్రలో ఇప్పటివరకు వైఎస్ జగన్ మొత్తం 2,677.9 కిలోమీటర్లు నడిచారు.
Aug 7 2018 6:59 PM | Updated on Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement