ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తవరంకుర్చి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. మినీ బస్సులో 15 మంది ప్రయాణికులు కన్యాకుమారి నుంచి తిరుపతికి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top