టీ విరామానికి లంక 4 వికెట్లు | nagpur test match srilanka team india | Sakshi
Sakshi News home page

Nov 24 2017 3:21 PM | Updated on Mar 20 2024 3:54 PM

నాగ్‌పూర్‌ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ల దాటికి లంక బ్యాట్స్‌మెన్లు పరుగుల కోసం చెమటోడుస్తున్నారు. టీ విరామానికి 59 ఓవర్లలో లంక 4 వికెట్లు కోల్పోయి.. 154 పరుగులు చేసింది. హాఫ్‌ సెంచరీ సాధించిన ఎఫ్‌డీఎం కరుణరత్నేను ఇషాంత్‌ శర్మ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement