'వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తే టీడీపీకి వణుకు' | Sakshi
Sakshi News home page

'వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తే టీడీపీకి వణుకు'

Published Sun, Dec 10 2017 5:24 PM

టీడీపీ నేతలు సృష్టించే పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసునని ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.