మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్య పరాజయంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. నల్గొండ నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి ఈ సారి ఓటమి చవిచూశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే నల్గొండ ప్రజలు మాత్రం ఈ సారి వెంకట్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా మార్పును కోరుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి 23,698 ఓట్ల మెజార్టీతో గెలిపించారు.
ఓటమిని పట్టించుకోని కోమటిరెడ్డి
Dec 12 2018 8:59 AM | Updated on Dec 12 2018 9:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement