'సీఎం జగన్‌ నిర్ణయాలను రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు' | Janga Krishnamurthy Comments About Radhakrishna And Chandrababu In Tadepalli | Sakshi
Sakshi News home page

'సీఎం జగన్‌ నిర్ణయాలను రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు'

Sep 22 2019 4:15 PM | Updated on Sep 22 2019 7:00 PM

గ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో ఒకేసారి లక్షా 27 వేల పోస్టులు భర్తీ చేయడం ఒక చరిత్ర అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. తాడేపల్లిలో  ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలకు మేలు చేయడం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement