వారే కోర్టు కేసు ఎట్లా వేస్తారు? | IYR Krishna Rao Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వారే కోర్టు కేసు ఎట్లా వేస్తారు?

Mar 27 2019 6:59 PM | Updated on Mar 27 2019 7:07 PM

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న సీఈసీ ఆదేశాలు పాటించకుండా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంపై రాష్ట్ర  మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ట్విటర్‌లో స్పందించారు. ‘ఎన్నికల సమయంలో డీజీపీగా సీఎస్‌ ఉండటం నాకు తెలిసి సవాళ్లతో కూడిన విషయం. నాకు తెలిసి సీఎస్‌, డీజీపీ ఈ సమయంలో ఎన్నికల​ సంఘం పరిధిలో ఉంటారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement