పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద ఉద్రిక్తత.. కార్మికుడు మృతి

పోలవరం ప్రాజెక్టు ప్రాంతం రణరంగంగా మారింది. కార్మికుల భద్రత పట్ల కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం ప్రాజెక్టు స్పీల్వే ప్రాంతంలో పనిచేస్తూ కిందపడిపోయి ఓ కార్మికుడు మృత్యువాత పడ్డాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top